;

ఎఫ్ ఆర్ టి ఐ నేతలు పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో భేటీ

news

ఎఫ్ ఆర్ టి ఐ నేతలు పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో భేటీ 

తిరుపతి

ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి.చంద్రమోహన్,జాతీయ అధ్యక్షులు మట్టా.ప్రసాద్ సూచనల మేరకు,జాతీయ సంయుక్త కార్యదర్శి కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్  నేతృత్వంలో తిరుపతి జిల్లా , పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ డి వి.నాగేశ్వర రావు గారితో, మరియు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్  జె. చంద్ర శేఖర్ 

గారితో,ఈ రోజు సమావేశం అయ్యి చట్టాలతో కూడిన ఫోరం ఫర్ ఆర్ టి ఐ నూతన క్యాలెండర్ను అందించి, ఈ ఆఫీస్ లో సంబంధిత శాఖల నుంచి సామాన్య ప్రజలకు కూడా కావలసిన సమాచారాన్ని ఆర్ టి ఐ చట్టం నిర్దేశిత గడువు లోపల అందించాలని కోరినప్పుడు,ఆర్ టి ఐ సెక్షన్స్ ప్రకారం,వారి శాఖ నుంచి సమాచారం అడిగిన ప్రజలకు వెంటనే అందేలా చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్డ్ శాఖలో హ్యూమన్ రైట్స్, సమాచార హక్కుచట్టం, లోకాయుక్త చట్టాల పరిధిలో బాగంగా , గవర్నమెంట్ తో సమన్వయం చేసుకుంటూ అందరికీ అవేర్నెస్ ఇవ్వటం జరుగుతుంది.సంబంధిత గవర్నమెంట్ శాఖల అధికారులు,ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సర్వీసెస్ ను,  నిజాయితీగా మంచి పౌర సంబంధ సేవలతో, అవినీతికి దూరంగా ప్రజలు అందరికీ సర్వీసెస్ అందేలా చూడాలని కోరారు.అందుకు ఆయా శాఖల గవర్నమెంట్  పై అధికారులుగా, వారు రిప్లై ఇస్తూ సామాన్య ప్రజలకు కూడా నిజాయితీగా, మంచి సర్వీసెస్ అందేలా చూస్తామని సమాచారహక్కు చట్టం అప్పీలేటు అధికారుల ఫోన్ నంబర్స్, పేర్లు వారి ఆఫీసుల బయట, ప్రజలకు పారదర్శకతతో తెలిసేవిధంగా  డిస్ప్లే లో ఎప్పుడూ ఉంచుతామని తెలిపారు.మరియు గవర్నమెంట్ అధికారులను సమన్వయం చేసుకుంటూ, స్వచ్ఛందంగా సమాజం పట్ల తమ దైన శైలిలో బాధ్యత గా వ్యవహరిస్తున్న ఎఫ్ ఆర్ టి ఐ నేతలకు ,ఆక్టివ్ మెంబెర్స్ కు లీగల్ గా తమ సహకారం అందిస్తామని తెలిపారు.అలాగే అవినీతికి  తావులేకుండా,తమ ఆఫీసుల్లో  సిబ్బంది అందరికీ, దిశానిర్దేశం చేసి పబ్లిక్ కు మంచి సేవలు అందిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జాతీయ కమిటీ నేత కె .అజయ్ ప్రసన్న కుమార్ తో పాటు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కరాటే డి సి ఎస్ రాయల్ , తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ బి. వెంకట్,తిరుపతి జిల్లా మహిళా ఇంచార్జి, నగరి పుత్తూరు నియోజక వర్గ ప్రెసిడెంట్ వి.జయ లక్ష్మీ, తిరుపతి జిల్లా ఇంచార్జి అధ్యక్షులు మరియు కమిటీ ప్రెసిడెంట్ జి.వేణు గోపాల్ పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......